లాక్‌డౌన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ.. కేసు నమోదు
లక్నో :  మందులేని మహమ్మారి  కరోనా వైరస్ ‌ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ‍్క్షప్తి చేస్తున్నా పలువురు మాత్రం యధేచ్చగా లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించిన ఓ బీజేపీ నేతపై ఉత్తరప్రదేశ్‌…
కరోనా: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరువనంతపురం:  ప్రాణాంతక కరోనా వైరస్‌( కోవిడ్‌-19 ) విజృంభిస్తున్న తరుణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఆరోగ్యం, రుణ సహాయం, సంక్షేమ పథకాల అమలు, ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ, …
తమిళనాడు ప్రభుత్వంపై రజనీ ప్రశంసలు
చెన్నై : కరోనావైరస్‌( కోవిడ్‌-19)ను కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సూపర్‌ స్టార్‌  రజనీకాంత్‌  హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ కట్టడి చేయడంపై ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీటర్‌ వేదికగా తమిళ ప్ర…
వాట్సాపే అమ్మ..!
ప్రకాశం, పొదిలి:  ఆడుకుంటూ తప్పిపోయిన బాలుడుని పోలీసులు  వాట్సాప్‌  ద్వారా సమాచారం అందించి తల్లికి అప్పగించిన ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుంది. కాకర్ల మల్లీశ్వరి, మాలకొండయ్య దంపతుల కుమారుడు హర్షకుమార్‌కు నాలుగు సంవత్సరాలు. వీరు ప్రకాశ్‌ నగర్‌లో ఉంటారు. బుధవారం తల్లి ఇంటి పనుల్లో ఉండగా, హర్షకుమార…
హర్యానాలో విషాదం; బర్త్‌డే పార్టీకి వెళ్లి..
చండీగఢ్‌ :  హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుని వస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మహిళ(26) మృతి చెందగా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చంఢీగడ్‌లో నివసిస్తున్న రాఘవ్‌ గుప్తాకు పదినెలల క్రితమే శ్రీస్టితో వివాహం జరిగింది. తాజాగా భార్య పుట్టి…
ఐఎస్‌ఎస్‌కు ఎలుకలు, పురుగులు
ఐఎస్‌ఎస్‌కు ఎలుకలు, పురుగులు కేప్‌ కార్నివాల్‌ (అమెరికా):  ఆదివారం తెల్లవారుజామునే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో కొత్త మిత్రులు సందడి చేశాయి. స్టేషన్‌ కమాండర్, ఇటలీకి చెందిన ల్యూకా పార్మిటానో ఓ పెద్ద రోబో చెయ్యిని వినియోగించి వాటిని కేంద్రంలోకి తీసుకొచ్చి సాదరస్వాగతం పలికారు. ఇంతకీ ఈ మిత…